రోజా కొన్ని ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నాడం మన అందరికి తెలుసు, రోజా కోరిక మినిస్టర్ కావాలి అని తన ఆశయం, చాల రోజులు నుండి ఆ పదవికోసం చాల కష్టం చేసింది, ఎప్పుడో 2019 లో జరుగుతుంది అని మనం అందరు అనుకొన్నాం కానీ అ పదవి రాలేకపాయింది, కానీ ఇప్పుడు ఆ పదవి రావడం తో ఆర్కే రోజా చాల సంతోషంగా ఉండడం జరిగింది.
నోచిన నోముల ఫలము చేసిన పూజల ఫలితమూ అని అన్నారు. అలా ఆర్కే రోజా చేసిన పూజలు ఫలించాయి. నిజానికి చాలా రోజులుగా చూస్తే ఆమె ఎక్కని కొండ లేదు మొక్కని దైవం లేదు. గట్టిగా చెప్పాలీ అంటే ఆమె గత కొన్ని రోజులుగా ఆలయాల చుట్టూనే తిరుగుతున్నారు. అలాగే స్వామీజీలను కూడా కలసి దీవెనలు అందుకున్నారు.
అలాగే యాగాలు కూడా చేశారు. ఇలా రోజా తన ఇంటిని మరచి కష్టాలకు ఓర్చి చేసిన పూజలు మొక్కిన మొక్కులు ఈ రోజు ఫలించాయి. అవే చివరికి ఆమెను అమాత్య కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. నిజంగా మినిస్టర్ రోజా అనిపించుకోవాలి అన్నది ఆమె కోరిక.
ఆమె కోరిక 2019లోనే తీరుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు అది నిజమైంది. ఒక్కోసారి సుదీర్ఘ నీరీక్షణ కూడా మంచి ఫలితాలు ఇస్తే ఆ ఆనందమే వేరు. అదే రోజా అనుభవిస్తున్నారు. మొత్తానికి ఆమె ఆర్కే రోజా కాదు ఇపుడు మినిస్టర్ రోజా.