ఏపి రాజకీయం లో మహిళలదే పై చేయి
దేశంలో ఎక్కడ చూసిన మహిళలే పై చేయి స్థాయిలో ఉన్నారు,ఏ విషయం లో అయ్యిన మహిళలే ముందు అంచులో ఉండి,వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని రాజకీయ విషయాలు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని చేస్తున్నారు రాజకీయ నాయకులు, రాష్ట్రంలో 100శాతంలో47.9 శాతం మంది మహిళలే. మహిళలు నిర్ణయాలు తీసుకునే నాయక త్వ స్థాయిలో ముందున్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా.. ప్రస్తావించింది. క్షేత్రస్థాయిలో అన్ని పదవుల్లోనూ.. … Read more