ఇప్పుడు ఉన్న పరిస్తితులలో కారోనా అనేది ఎక్కువగా ఉంది. దిని ఎంత నివారణ చేయాలి అన్న ఏదో ఒక రూపం లో ఈ మహమ్మారి రావడం జరుగుతుంది. కొత్త గా ఫోర్త్ వేవ్ అనేది రావడం జరిగింది. అయ్యితే ఈ మహమ్మారి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి రావడం జరుగుతుంది.
కరోన ఫోర్త్ వేవ్ ఈ వైరేస్ ఎక్కువగా ఢిల్లీ అక్కడ అక్కడ ప్రాంతాలలో వ్యాపిచింది. దిని వలన మరణాలు కూడా జరుగుతునాయి. ఈ మహమ్మారి రానురాను ఎక్కువగా ఉంది. కారోనా ఫోర్త్ వేవ్ చాల ప్రమాదం అని వైదులు లు తెలియచేస్తున్నారు.
అయ్యితే ఎక్కడ బడితే అక్కడ కరోన నిర్ములనకు మందులు వేయాలి అని cm పేర్కొన్నారు. అలాగే ఈ వైరేస్ కి దూరంగా కొన్ని చర్యలు చేపట్టాలి అని తెలియచేసారు. ముక్యంగా ప్రతి ఒకరు భయటకు వెళ్ళే ముందు తప్పని సరిగా మాస్క్ ధరించాలి అని తెలియచేసారు. ఇలా చేస్తే కొంత అయ్యిన ఆ మహమ్మారి నుండి జాగ్రతగా ఉండవచు అని చెప్పినారు.
CM జగన్ వైద్యశాఖా పై సమావేశం :
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు.కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే నిన్నటి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు.
అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్ప్లే అయ్యేలా చూడాలన్న సీఎం
అలాగే 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్న సీఎం.
ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్న సీఎం
ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది.అలాంటి పరిస్థితి రాకూడదు.
ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలన్న సీఎం
విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
పోలీసులు మరింత విజిలెంట్గా, అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.
అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారన్న సీఎం.
ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి.
దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి.
ఇలాంటి ఘటనలు జరక్కుండా మరింత గట్టిగా వ్యవహరించాలివిద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే: అధికారులుకు సీఎం నిర్దేశం.
కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.